ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు
హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం కమిషన్ గడువును నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాగా, ఈకమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ పీసీ ఘోష్ ఉన్నారు. కమిషన్ మలి విడత దర్యాప్తును ఇటీవలే ప్రారంభించింది.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article