25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

గడుగును సన్మానించిన కార్పొరేటర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్ ను బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ కుదుస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

More articles

Latest article