ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
గడుగును సన్మానించిన కార్పొరేటర్
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైన గడుగు గంగాధర్ ను బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ కుదుస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article