26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఎక్సెల్ను ఢీ కొట్టిన ఐచర్ వాహనం

Must read

📰 Generate e-Paper Clip

ఒకరు మృతి
బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ – నగరంలోని నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఐచర్ వాహనం ఎక్స్ఎల్ ను గురువారం అర్ధరాత్రి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరో టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article