29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పరీక్ష సామగ్రి పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

మాచారెడ్డి, బతుకమ్మ: మండలం లోని లచ్చపేట ఉన్నత పాఠశాల పదో తరగతి  విద్యార్థులకు కామారెడ్డికి చెందిన హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సొసైటీ  ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని అందజేశారు.  ఈ సందర్బంగా పదో తరగతి తర్వాత ఎంచుకోవాల్సిన అంశాలపై విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చారు.  కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు  కృష్ణాకర్, కృష్ణారావు, రజినీకాంత్, నవీన్, శ్రీకాంత్ రావు, హెచ్ఎం లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article