25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: మోపాల్ మండలం ముదక్ పల్లి కి చెందిన పలువురు లబ్ధిదారులకు నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article