30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందూరులో డైమండ్ గణేశుడు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో డైమండ్ గణేశుడు కొలువుదీరాడు.  గాజులపేట్ లో

శివ శంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో డైమండ్ గణేశుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. డైమండ్ గణేశుడి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు.

More articles

Latest article