ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఇందూరులో డైమండ్ గణేశుడు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో డైమండ్ గణేశుడు కొలువుదీరాడు. గాజులపేట్ లో శివ శంకర్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో డైమండ్ గణేశుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. డైమండ్ గణేశుడి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article