30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ

Must read

📰 Generate e-Paper Clip

. 676 మంది రైతుల ఖాతాల్లో రూ.86లక్షలు..

నిజామాబాద్, బతుకమ్మ:  రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 676 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.86,38,000 జమయ్యాయని తెలిపారు.

More articles

Latest article