24.3 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కాక్రోజ్…దేశ ద్రోహుల పార్టీ

  . . . నీట్ పేరుతో దేశ వ్యతిరేక కలాపాలు   . . . ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు   . . . రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాక్రోజ్...

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి

  . . . ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం. సోమనాథం...

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

  . . . పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర...

విద్యార్థుల హక్కులను కాపాడాలి

  . . . నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి   . . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించిన...

ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

  . . . ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు...

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

  . . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి...

విద్యార్థులపై లాఠీచార్జ్‌ ప్రజాస్వామ్య విలువలకు విరుద్దం

  . . . బీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువజనులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని...

అవుట్‌సోర్సింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

. . . టీజీపీఈజెఎసీ నాయకులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   టీజీజీఈఎన్ సీఓ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) లోని సీహెచ్ పి, ఏహెచ్ పి విభాగాల నిర్వహణ (ఓ&ఎం)ను కాంప్రహెన్సివ్...

మోడీ సర్కార్ మానవ హననానికి పాల్పడుతోంది

  . . . కాంగ్రెస్ లీగల్ సెల్ ఆందోళన   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా అందోళన చేస్తున్న విద్యార్థుల పై, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై...

బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్‌ను నియమించారు. ఈ సందర్భంగా జస్పాల్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip