25.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

లక్ష్మి నారాయణ ఆలయంలో లక్ష తులసి అర్చన 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :  మండలంలోని చౌట్ పల్లి శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో మంగళవారం లక్ష తులసి దళలతో విశేష అర్చన నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకులు...

అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లు పట్టివేత

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ నుండి కందర్ పల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు రెండు మొరం టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు....

శ్రీవారికి ఘనంగా గరుడ సేవ

భీమ్‌గల్, బతుకమ్మ : భీమ్ గల్ లింబాద్రి గుట్టపై జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ లక్మీ నరసింహునికి గరుడ సేవ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. రాత్రి కొండపై శ్రీ లక్మీ నరసింహుల ఉత్సవ...

నల్ల బ్యాడ్జీలతో నిరసన

బతుకమ్మ మెండోరా: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల మీద సోమవారం జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా మంగళవారం నల్ల బ్యాడ్జీలు  ధరించి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఉద్యోగులు నిరసన తెలియజేశారు. శ్రీరాంసాగర్...

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్...

పిఆర్టియు మండల కార్యదర్శి గా ఇమమోద్దిన్ నియామకం

బతుకమ్మ, ఏర్గట్ల; ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ బీమ్ నగర్ కాలనీ పాఠశాల లో పనిచేస్తున్న ఇమామోద్దీన్ ని మండల పి ఆర్ టి యు కార్యదర్శిగా నియమించినట్లు జిల్లా అధ్యక్ష,ప్రధాన...

క్రీడల్లో గెలుపోటములు సహజం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని క్రీడాకారులు క్రీడ స్ఫూర్తిని అలవార్చుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.మంగళవారం మండలంలోని మోతే గ్రామంలో...

క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలి

బతుకమ్మ: బిచ్కుంద : క్రియాశీల సభ్యత్వం ఉండాలంటే 100 మెంబర్షిప్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కుమారి అరుణాతర తెలిపారు.  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ...

వికారాబాద్ కలెక్టర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్  జైన్  ని కొంతమంది రైతుల పేరు మీద, కొడంగల్ డెవలప్మెంట్ ...

17 విద్యుత్ ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించి మహా ప్రజలను మోడి మోసం చేశారు

. . . మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ సలహదారు షబ్బిర్ ఆలీ  నాందేడ్, బతుకమ్మ :                         ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip