31.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఆడుకుంటూ డ్రెయినేజీలో పడి చిన్నారి మృతి

ఆర్మూర్, బతుకమ్మ : ఆడుకుంటూ ఓ చిన్నారి డ్రెయినేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో ఈ ఘటనతో విషాదచాయలు అలుముకున్నాయి. రాంనగర్ కు చెందిన  ప్రశాంత్ కూతురు మట్ట...

 దాన్యం కొనుగోలు వివరాలను వెంట వేంటనే ట్యాబ్ లో ఎంట్రి చేయాలి

. . . కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్  కామారెడ్డి, బతుకమ్మ: కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీలు వెంటది వెంట నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం...

నాసీరకం సరుకుల సరాఫరా విషయం అధికారుల దృష్టికి తేవాలి

... రాంపూర్ లో జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్  డిచ్ పల్లి, బతుకమ్మ : హస్టల్ లకు నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే తహశీల్దార్ దృష్టికి తేవాలని, వాటి...

మహాత్మా జ్యోతి బాపూలేకు ఘన నివాళి

హైదరాబాద్, బతుకమ్మ: మహాత్మ జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా  సీఎం  రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , టూరిజం...

బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

బాన్సువాడ , బతుకమ్మ  : బైక్ ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గురువారం వర్ని మండలం జలాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది....

పీసీసీ చీఫ్ కు కల్లుబట్టీల్లో కమీషన్లు

. కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు తెగబడుతున్నారు . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణ నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని కల్లు బట్టీల నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కమీషన్లు...

మండలి ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్ లో సమావేశం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రత్యేక చర్చ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో...

హైదరాబాద్ లోనే కవితక్క

నిజామాబాద్, బతుకమ్మ: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న దీక్షా దివస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా...

కామ్రేడ్ పోటు ప్రసాద్ మృతి తీరని లోటు

నిజామాబాద్, బతుకమ్మ: సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ మృతి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శిగా పని చేస్తున్న...

48 మంది హెడ్ కానిస్టెబుళ్లు వెనక్కి

... మల్టీజోన్ 2లో రెండు జిల్లాలకు సోంతస్థానాల్లో రిపోర్టు చేయాలని అదేశాలు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్, జగిత్యాల జిల్లా లోని వివిధ పోలిస్ స్టేషన్ ల నుంచి అధిలాబాద్ జిల్లా కు అటాచ్ చేసిన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip