25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

అవగాహనతోనే హెచ్ఐవి దూరం

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ  ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మనం ఈ వ్యాధిని దూరం చేయడానికి అవకాశం ఉంటుందని కామారెడ్డి జిల్లా...

అనారోగ్యంతో ఒకరి మృతి

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నగరంలోని రెండో టౌన్ పరిధిలో వర్ని చౌరస్తా వద్ద గత కొన్ని సంవత్సరాలుగా కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ రాజు అలియాస్ ఫైటర్ అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతూ...

హైదరాబాద్ తరలిన మాలలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : సికింద్రబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమానికి దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టీ.న్ రమేష్...

అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోనే సాధ్యం

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆర్మూర్, బతుకమ్మ : నూటికి నూరు శాతం అభివృద్ధి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోనే సాధ్యం అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ...

ప్రజాపాలన వ్యాసరచన పోటీలు

బతుకమ్మ, నవీపేట్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన వారోత్సవాలలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 'ప్రజాపాలన' అంశంపై వ్యాసరచన...

ఆస్తులు అమ్ముకుని పోచారం కోసం పని చేశా

. 30 ఏళ్లపాటు సేవ చేస్తే లక్ష్మణుడు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు . కేసీఆర్ నమ్మి పదవులు ఇస్తే ఆయనను మోసం చేశారు . మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్ విమర్శ బాన్సువాడ, బతుకమ్మ: తన ఆస్తులు...

విద్యార్థి జశ్విత్ మృతి బాధాకరం

. విద్యా సంస్థ నిర్లక్ష్యం ఏమీ లేదు . తల్లిదండ్రులు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు . విలేకరుల సమావేశంలో కాకతీయ డైరెక్టర్ రజినీకాంత్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తమ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి విద్యార్థి...

కానిస్టేబుల్ కిష్టయ్య ఉద్యమానికి ఊపిరి పోశారు

బాన్సువాడ , బతుకమ్మ  : పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య తన ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. కిష్టయ్య 15వ వర్ధంతి...

బీఆర్ఎస్ అప్పులతో రాష్ట్రాన్నివిచ్ఛిన్నం చేసింది

. నాటి ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పును మోపింది . కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. 59,509 వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది . వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం . కాంగ్రెస్ ది...

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని నాగారం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip