29.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో...

ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి...

అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా అని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ...

అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా అని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ...

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి...

యువకుని అదృశ్యం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన సున్నం యోగేష్ (25) అనే యువకుడు అదృశ్యమైనట్లు రుద్రూర్ రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యోగేష్...

కరెంట్ షాక్ తో ఒకరు మృతి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దొంకల్ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి ఆదివారం చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మోర్తాడ్ ఎస్సై తెలిపిన వివరాల...

సమగ్ర లో సకలంబంద్ 

ఆగిపోయిన మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపులు నిలిచిన బియ్యం సరఫరా   బతుకమ్మ భిక్కనూరు: సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14 రోజుకు చేరుకుంది. మండల...

మృత్యుకూపాలుగా మురికి కాలువలు

మురికి కాలువలో పడి వరుసగా మృతి చెందుతున్న నగరవాసులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మృత్యుకూపాలకు అడ్డగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మురికి కాలువలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో నగరంలో ఎక్కడో చోట వరుసగా...

ఎలక్ట్రీకల్ బస్ లను తనిఖీ చేసిన జోన్ ఈడి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ -2 డిపొను  కరీంనగర్ జోన్ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ తనిఖీ చేశారు.  రెండవ డిపోను సోమవారం సంధర్శించి కోత్తగా వచ్చిన ఎలక్ర్టీకల్ బస్ లతో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip