25.4 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

జీప్‌లతో ఢీ కొట్టుకొన్న స్నేహితులు

  . . . యువతి వ్యవహారంలో మనస్పర్థలు కారణం  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం పైట్.. ఓకరి పైఓకరు దాడి చేసుకోవడం. కాదు కుడదు అంటే కత్తులు, రాడ్లతో దాడి...

రైతుల గోస పై సచివాలయం ఎదుట టీఆర్ఎస్ నిరసన

  . . . సెక్రెటరీయేట్ ముందు వడ్లు పోసి నిరసన . . .  కవితతో పాటు పలువురు అరెస్ట్ చేసిన పోలీసులు  హైదరాబాద్, బతుకమ్మ: రైతుల గోస పట్టని సర్కారుకు బుద్ధి రావాలని  తెలంగాణ రక్షణ...

 కులగణన పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

  . . . కేంద్రం ఓబీసీ కుటుంబాలను లెక్కించాలి . . . తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చని  సుప్రీంకోర్టు...

ప్రారంభమైన సరస్వతి నది అంత్య పుష్కరాలు

  . . . పుణ్య స్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి . . . పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ... దుద్దిళ్ల  శ్రీధర్ బాబు  కాళేశ్వరం, బతుకమ్మ: జయశంకర్ భూపాలపల్లి...

ప్రభుత్వం చేపట్ట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

. . . యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తెలంగాణా ఇంచార్జి రోష్ని జైస్వాల్  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన బాగుంది ..ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్...

 ఎంపీ అర్వింద్ ను కలిసిన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫోరమ్

  . . . బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై వినతి . . . ప్రగతి భవన్ ఎస్ బిఐ ఎదుట ఉద్యోగుల నిరసన  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో...

ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించాలి

  . . . (టీఆర్ఎస్) జెండా గద్దె మోడల్ ను ఆవిష్కరించిన పార్టీ చీఫ్ కవిత హైదరాబాద్ , బతుకమ్మ: ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని తెలంగాణ...

తెలంగాణలో రాబోయేవి హై టెన్షన్ రాజకీయాలు

  . . . ప్రధాని కాలేదని తెలిసి రాహుల్ ను రేవంత్ మోసం చేస్తున్నారు . . . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు సీఎం కావాల్సి ఉండే . ....

కేరళ సీఎంగా విడి సతీషన్ ప్రమాణ స్వీకారం

  . . . 21 మంది మంత్రుల ప్రమాణం  వెబ్ డెస్క్, బతుకమ్మ: కేరళ ముఖ్యమంత్రి గా విడి సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం లోక్ భవన్ అధినేత రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విడి...

రాజీవ్ మెమోరియల్ సధ్బాబావన్ జ్యోతి యాత్ర కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తమిళనాడు రాష్ట్రం పెరంబుర్ లో ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ సద్భావన  జ్యోతి యాత్ర నిజామాబాద్ కు చేరుకుంది. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ధ నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip