30.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

నేటి నుంచి మీ నీడ మీకు కనిపించదు

వెబ్ న్యూస్, బతుకమ్మ: సాధారణంగా సూర్యోదయం తరువాత మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏదో ఒక పక్క నీడ కనిపిస్తుంది. కానీ ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు మనిషి...

ప్రముఖ యోగా గురువు మృతిపై ప్రధాని సంతాపం

వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసి లోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. శివానంద...

లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్ లో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : భారత ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు జమ్మూకాశ్మీర్ లో రాంబన్ వద్ద లోయలోకి పడిపోయింది. ఈఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్ము నుంచి...

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  చార్‌ధామ్‌ యాత్రలో కీలకమైన బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌పై నుంచి...

పాక్ నుంచి దిగుమతులపై నిషేధం

డిల్లీ, బతుకమ్మ : కశ్మీర్ లోని పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ కు భారత్ మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం...

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

ప్రధాని మోదీ డిల్లీ, బతుకమ్మ : ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు  సిద్ధంగా ఉన్నామని, అది మానవాళికి అతిపెద్ద ముప్పు అని మోదీ అన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్స్ తో ప్రధాని...

ఢిల్లీలోని ఏపీ భవన్‌ని పేల్చేస్తామని బాంబు బెదిరింపు

డిల్లీ, బతుకమ్మ : ఢిల్లీలోని ఏపీ భవన్‌ని బాంబులతో పేల్చేస్తామని ఆగంతకుల మెయిల్ చేశారు.  ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి ఈబాంబు బెదిరింపు వచ్చింది. ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగుడు ఏపీ...

ఢిల్లీని వణికించిన వాన : తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

ఒకే ఇంట్లో నలుగురు మృతి ఆలస్యంగా వంద విమానాలు ఢిల్లీ, బతుకమ్మ :  దేశ రాజధాని ఢిల్లీని మండుటెండల్లో వాన వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ-  ఎన్ సీఆర్ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన కుండపోత...

నేడు అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన

అమరావతి, బతుకమ్మ:  ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు, రూ.57,962 కోట్ల అభివృద్ధి పనులకు  మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.50కి   ప్రధాని మోదీ...

తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ఆలయం శివనామస్మరణ మధ్య శుక్రవారం తెరుచుకుంది. వేలాది మంది భక్తుల  ప్రార్థనలు, భజనల మధ్య ప్రధాన అర్చకుడు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip