27.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

మానేరు వాగులో చిక్కుకున్న రైతులను రక్షణకుచర్యలు తీసుకోండి

  . . .  సిరిసిల్లా జిల్లా అధికారులకు మంత్రుల అదేశాలు . . . ఎగువ మానేరు నుంచి నీటిని దిగువకు విడుదల . . . వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతు . ....

పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద

   నాగిరెడ్డిపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యం నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు భారీగా వరద వచ్చి చేరుతుంది....

 కామారెడ్డి జిల్లాను ముంచేత్తిన వాన

  . . . దశాబ్ధాల రికార్డులు బద్ధలుకోట్టిన వర్షం . . . పోంగిపోర్లిన వాగులు, వంకలు . . . కోట్టుకుపోయిన రైల్వే ట్రాక్... రైళ్ల రాకపోకల బంద్ . . .  హైవేల పై...

ఎస్ ఆర్ ఎస్పీ 25 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

మెండోరా, బతుకమ్మ:  ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి జలకళ సంతరించుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం ఎస్సారెస్పీ 25 గేట్లు నెత్తి...

జుక్కల్ నియోజకవర్గం లో అతలాకుతలం చేస్తున్న వర్షాలు

  . . . బొగ్గు గుడిసె వద్ద వరదలో చిక్కుకున్న 8 మంది  కూలీలు  బాన్సువాడ, బతుకమ్మ : భారీ వర్షాల కారణంగా జుక్కల్​ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో...

జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు

  కామారెడ్డి, బతుకమ్మ : కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జాతీయ రహదారి 44 పై రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి వద్ద జాతీయ రహదారిపై భారీగా వర్షం నీరు చేరింది. దానితో నేషనల్ హైవే...

29 నుంచి జపాన్, చైనాలలో మోదీ పర్యటన

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్, చైనాలలో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.  ఈనెల 29 నుంచి 30 వరకు 15వ భారత్-జపాన్ వార్షిక...

 89 కేసులతో రేవంత్ రెడ్డి టాప్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  దేశ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.  తీవ్ర నేరాభియోగాలపై  అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్భంధంలో ఉన్నట్లయితే  రాష్ట్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, ...

గయాలో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ

 వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్ లోని గయాలో రూ. 13 వేలకోట్లతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ  శుక్రవారం శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే గయా-ఢిల్లీ మధ్య అమృత్ భారత్...

నామినేషన్ వేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి

డిల్లీ, బతుకమ్మ : ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip