వెబ్ న్యూస్, బతుకమ్మ : ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జపాన్, చైనాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈనెల 29 నుంచి 30 వరకు 15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో నరేంద్రమోదీ పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ జపాన్ లో పర్యటించబోవడం ఎనిమిదవసారి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో మోదీ చేసే ఈపర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
