25.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

భారత్ జోడో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా గంధపు నగేష్

  కోటగిరి, బతుకమ్మ – నిజామాబాద్  జిల్లా భారత్ జోడో సోషల్ మీడియా కన్వీనర్ గా  పోతంగల్ గ్రామానికి చెందిన గంధపు నగేష్  నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంధపు నగేష్ మాట్లాడుతూ...  తన మీద నమ్మకం...

జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ ఇక్షక్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కేరళ రాష్ట్రం కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో ఐఎన్ఎస్ ఇక్షక్ గురువారం జలప్రవేశం చేసింది.ఈకార్యక్రమానికి చీప్ ఆప్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి...

ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పుర్ లో ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు ప్రయాణించాయి. అప్రమత్తంగా వ్యవహరించిన లోకో పైలట్లు రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం...

బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తుల అటాచ్

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈకేసులో టీం ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ దావన్ కు చెందిన...

ఓటు వేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బిహార్‌ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బిహార్ మొదటి విడత పోలింగ్‌లో మధ్యహ్నం 1 గంటల వరకు 42.31శాతం నమోదైంది. గురువారం   3.75 కోట్ల మంది...

కంచిలో బంగారు, వెండి బల్లుల మార్పు : పోలీసులకు ఫిర్యాదు

వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి బల్లులు బొమ్మలను మార్చి కొత్తగా ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వీటిని తాకేందుకు వివిధ రాష్ట్రాల...

యూపీలో రైలు ప్రమాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ :   ఛత్తస్ గడ్ లో రైలు ప్రమాద ఘటన మరువక ముందు యూపీలో మరో  రైలు  ప్రమాదం చోటు చేసుకుంది.  మీర్జాపూర్ లో బుధవారం యాత్రికులు పట్టాలు...

బైక్‌లను ఢీ కొన్న అంబులెన్స్

బెంగళూరు, బతుకమ్మ :  బెంగళూరు రిచ్‌మండ్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌లను అంబులెన్స్ ఢీ కొంది. ఈఘటన లోనే ఇస్మాయిల్, సమీన్ భాను దంపతులు...

 పట్టాల పైకి వరద నిలిచిన పలు రైళ్లు

వెబ్ న్యూస్,బతుకమ్మ : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. డోర్నకల్ రైల్లే స్టేషన్లో పట్టాల పై...

రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ద్రౌపదీ ముర్ము

డిల్లీ, బతుకమ్మ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. వాయు సేన చీఫ్ మార్షల్ ఏపీసింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip