29.8 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

నగరంలో నాందెడ్ కు చెందిన వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని మిర్చి కంపౌండ్ లో యూసుఫ్(45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహారాష్ర్టలోని నాందెడ్ కు చెందిన యూసుఫ్ తోపాటు మరో ఇద్దరు ఓ ట్రాన్స్...

ముగ్గురు పిల్లల ఖరీదు రూ. 4.2 లక్షలు

ఆర్మూర్,  బతుకమ్మ: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో సంఘం భాగ్యలక్ష్మి ఆమె తన ముగ్గురు పిల్లలను రూ. 4.2 లక్షలకు అమ్మిన సంఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆర్మూర్ ఏఎస్ఐ జి...

షాద్ నగర్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : వెలమ సామాజిక వర్గాన్ని అకారణంగా దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చట్టరీత్యా  చర్యలు తీసుకోవాలని  నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం ఫిర్యాదు చేసింది. నిజామాబాద్...

గోదావరిలో దూకి ఆత్మహత్య?

బాసర, బతుకమ్మ: గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. బ్రిడ్జిపై బైక్(టీఎస్ 18 హెచ్ 5695), చెప్పులు వదిలిన వ్యక్తి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది.

పోలీసుల ‘వేకప్ వింటర్’ రన్

భిక్కనూరు, బతుకమ్మ: వేక్ అప్ వింటర్ నినాదంతో భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 2.5కే రన్ నిర్వహించారు. ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు నిర్వహించిన రన్ లో సర్కిల్ పరిధిలోని...

కాంగ్రెస్ భవన్ లో సీనియర్ నాయకుడితో కార్యకర్త బాహాబాహీ

. చాయ్ మీద పడిందని కార్యకర్తపై నాయకుడి ఆగ్రహం నిజామాబాద్  సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మైనార్టీ విభాగం సీనియర్ నాయకుడితో ఓ కార్యకర్త బాహాబాహీకి దిగాడు....

మోపాల్ ఎస్ఐపై ఇంచార్జీ సీపీకి ఫిర్యాదు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మోపాల్ ఎస్ఐ యాదగిరి గౌడ్ పై సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సిందు శర్మకు లిఖిత  పూర్వకంగా...

విద్యుత్ షాక్ తో మహిళ మృతి

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోని సాతెల్లి గ్రామానికి ఎరుకల లక్ష్మి(35) అనే మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందింది. లక్ష్మి రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. శుక్రవారం పనిలో ఉన్న ఆమె...

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఎల్లారెడ్డి: ఆగి ఉన్న ఆటోను బైక్ ఢీకొట్టిన ఘటనలో మెగావత్ విఠల్(46) అనే వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని లక్ష్మిథియేటర్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సెంట్రింగ్ పనులు చేసే...

జీజీహెచ్ లో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలుశిక్ష

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో న్యూసెన్స్ చేసిన అంతగిరి అఖిలేశ్ అనే వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఇన్ స్పెక్టర్ రఘుపతి తెలిపారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip