24.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

డీసీఎం వ్యాన్ ఢీకొని ఒకరి మృతి

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్  : నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో వర్ని చౌరస్తా వద్ద బోయ గల్లి ప్రాంతానికి చెందిన కిషన్ అనే వ్యక్తి గాజుల్ పెట్ నుండి వర్ని చౌరస్తాకు వెళ్తుండగా...

ఇంటి గోడ కూలి పల్లె దవాఖాన వైద్యుడి దుర్మరణం

   రాజంపేట, బతుకమ్మ : బారీ వర్షం వల్ల చెరువు కట్ట తెగడం తో ఇంటికి వస్తున్న వాన నీటిని దారి మళ్లించేందుకు యువ వైద్యుడు చెస్తున్న ప్రయత్నంలో అతని ఇంటి గోడ కూలి అతడు...

వాగులో కొట్టుకుపోయిన కారు

  . . . మెదక్ జిల్లాలో ఘటన . . . కారులో నలుగురు ఉన్నట్టు సమాచారం  మెదక్, బతుకమ్మ : మెదక్, కామారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు...

పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : “ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాదు...

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ

పలువురికి గాయాలు   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో మంగళవారం ఎదురేదురుగా వస్తున్న డీసిఎం వాహనం, కారు రెండు వాహనాలు ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....

రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నం

ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని   కామారెడ్డి, బతుకమ్మ: ప్రేమించిన అమ్మాయి నన్ను ఇన్ని రోజులు ప్రేమించి ఇప్పుడు నన్ను మోసం చేసిందని మంగళవారం ఉదయం 8:00 గంటలకు నిజామాబాద్ నుండి కామారెడ్డి వైపు...

పక్షుల విక్రయ కేంద్రాలలో ఆటవి శాఖాధికారుల తనిఖీలు

  . . . యానిమల్ లవర్ షాప్ సీజ్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పక్షుల విక్రయ కేంద్రాలలో ఆటవి శాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో...

సామూహిక దాడిలో ఇద్దరు హతం

ధర్మోరాలో ఘటన హత్యకు గురైన వ్యక్తి పాత నేరస్తుడు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బలవంతమైన సర్పం చలిచీమల చేతచిక్కి చావదే సుమతి. బద్దెన తన సుమతి శతకంలో బలవంతమైన పాము చలిచీమల...

మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులకు అస్వస్థత

బిచ్కుంద, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం వికటించింది. 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు....

న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని బస్టాండ్ ఎదురుగా గల శ్రీసాయి మెస్ లో శనివారం అర్థరాత్రి న్యూసెన్స్ చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించిన నలుగురికి జైలు శిక్ష విధించినట్లు వన్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip