📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24544 POSTS
0 COMMENTS

గ్రామాల్లో పడకేసిన పంచాయతీ పాలన

 అస్తవ్యస్తంగా తయారైన మురికి కాలువలు  ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం  ప్రత్యేకాధికారుల పాలనలో పట్టించుకునే వారే కరువు రుద్రూర్, బతుకమ్మ : గ్రామాలల్లో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలల్లో పడకేసిన పంచాయతీ పాలన కొనసాగుతుందని...

గుండేపోటుతో రైతు మృతి

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా లో ఒ రైతు గుండేపోటుతో మృతి చెందాడు . ఈ సంఘటన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సాద మహిపాల్ (52)...

మహనీయుల బాటలో నడుద్దాం

అన్నా బహు సాఠే104వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు బతుకమ్మ,మద్నూర్ : మహనీయుల బాటలో నడుద్దామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం మద్నూర్ ఉమ్మడి మండలాల్లోని గోజేగావ్,...

జిల్లా విద్యారంగం పై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు

విద్యార్థి సంఘాల నాయకులు బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా విద్యారంగం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వ్యంలో విద్యారంగం లో...

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీ.పెద్దన్న బతుకమ్మ, మోర్తాడ్: మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టీ.పెద్దన్న అన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు...

సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు

 ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బతుకమ్మ,మద్నూర్ : సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదుని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. శనివారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన...

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చెద్దాం

. . . ఉద్యోగ జేఎసీ చైర్మెన్ ఆలుక కిషన్    బతుకమ్మ, నిజామాబాద్: ప్రతి సిపిఎస్ ఉద్యోగి తోపాటు ఓపిఎస్ ఉద్యోగులందరూ పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించేందుకు నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర...

మురుగు నీరు ఉంటే ముప్పే

బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల్లో మురుగునీరు నిలిస్తే వాటిపై దోమలు అభివృద్ధి చెంది ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సుప్రియ అన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యట్ గ్రామంలో శనివారం...

ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు

 ఎల్లారెడ్డిలో బిఆర్ఎస్ కు షాక్ . . .ఎల్లారెడ్డి బల్ధియాపై కాంగ్రెస్ జండా.. బతుకమ్మ, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బల్ధియా కు చెందిన బిఆర్ఎస్ పార్టి కౌన్సిలర్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఎమ్మెల్యే...

జిల్లా విద్యారంగం పై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు

విద్యార్థి సంఘాల నాయకులు బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా విద్యారంగం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వ్యంలో విద్యారంగం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip