📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24544 POSTS
0 COMMENTS

లెండి వాగును పరిశీలించిన అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, మద్నూర్: గోజేగావ్ గ్రామం వద్ద గల లెండి వాగు ప్రవాహాన్ని అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మంగళవారం వాగు పరిస్థితులు, వంతెన స్థితిగతులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.  గత...

వరద బాధితులకు అండగా ఉంటా

ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ భిక్కనూరు లో వరద బాధితులకు పరామర్శ బతుకమ్మ భిక్కనూరు: అకాల వర్షాల కారణంగా నిరాశ్యులైన వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రభుత్వ...

రైతు కష్టం నీటి పాలు

కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటలు ఆందోళనలో రైతన్నలు రుద్రూర్, బతుకమ్మ  : రాష్ట్రవాప్తంగా పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండు కుండలుగా మారాయి. వాగులు, వంకలు...

కౌలాస్ నాలా ప్రాజెక్టును సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టును జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. కౌలాస్ ‌ నాలా ప్రాజెక్టు వివరాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు....

రామయ్యకు పర్యాటక శోభ

బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్,(మోర్తాడ్):  గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద ప్రవాహం అధికంగా రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా తోనికి సలాడుతుంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్ట్ 41...

కౌలాస్ నాలా ప్రాజెక్టు కు 625 క్యూసెక్కుల వరద నీరు 

బతుకమ్మ , జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్టులో 625 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏ ఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458.00 మీటర్లు ఉండగా...

గంగమ్మ ఒడిలోనే తుది శ్వాస వదిలిన మత్స్య కార్మికుడు

బతుకమ్మ, మాచారెడ్డి: చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకొని గల్లంతైన మత్స్య కార్మికుడు గంగమ్మ ఒడిలోనే ఒరిగాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు శివరాములు (55)...

నవరాత్రోత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

 . రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్ కోరారు. నగరంలోని గాజులపేట్ పద్మశాలీ...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 . గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి . ఎస్సారెస్పీలో నీటి మట్టం 5టీఎంసీలు తక్కువగా ఉండేలా చూడండి . వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున కరెంట్ కోతలు ఉండవు . మాజీ మంత్రి ,...

రెసిడెన్షియల్ కళాశాల తనిఖీ

బతుకమ్మ, ఎల్లారెడ్డి :  పట్టణంలోని ఎస్టీ రెసిడెన్షియల్ కళాశాలతోపాటు హాస్టల్ ను ఆర్డీవో ప్రభాకర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip