📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

పారిశుధ్య విభాగంలో రా‘బంధువులు’

. కార్పొరేషన్ లో కనిపించని కార్మికులు . విధులకు హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్న వైనం . ప్రజాప్రతినిధుల, గులాబీ లీడర్ల కుటుంబ సభ్యుల,అనుచరుల ఇష్టారాజ్యం . ప్రతి నెలా బల్దియాకు లక్షల...

రెండిళ్లలో చోరీ 

నగదు వెండి ఆభరణాలు అపహరణ బతుకమ్మ, మాచారెడ్డి:  తాళం వేసి ఉన్న రెండిళ్లలో దొంగలు తాళం పగలగొట్టి నగదు వెండి ఆభరణాలను దొంగిలించారు.  పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన చాట్ల రాజు ...

బంగారం కోసమే హత్య

లింగపల్లి వద్ద హత్య కేసును ఛేదించిన పోలీసులు సదాశివనగర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గత నెల 30న వెలుగు చూసిన మర్డర్ కేసు మిస్టరీని ఛేదించి  హత్యకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు...

టీఎన్జీవో గౌరవ అధ్యక్షులుగా పెద్దోళ్ళ నాగరాజు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా గౌరవధ్యక్షులుగా పెద్దోళ్ళ నాగరాజు నియమితులయ్యారు. హైదరాబాద్ లోని టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యాలయంలో నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఎంపీల్యాడ్ నిధులతో ‘ఓపెన్ జిమ్’ ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఐదో డివిజన్ లోని బోర్గాం (పి ) శ్రీ సాయి లక్ష్మీ నగర్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ద్వారా మంజూరు చేయబడ్డ నాలుగు...

గ్రాడ్యుయేట్ల నిరాసక్తత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : అటు అధికారుల అలసత్వం.. ఇటు పట్టభద్రుల్లో చైతన్య లోపం వెరసి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తూతూ మంత్రంగా జరగబోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ’బతుకమ్మ‘ ఆన్లైన్...

శ్రీరాంసాగర్ గా నామకరణం చేసి నేటికీ 46 ఏళ్ళు పూర్తి

 నామకరణం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి పోచంపాడును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం బతుకమ్మ, మోర్తాడ్: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేసి...

నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా అశోక్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నూతన విద్యాశాఖాధికారి(డీఈఓ)గా అశోక్ నియమితులయ్యారు. నూతనంగా డీఈఓగా నియమితులైన అశోక్ ఇది వరకు ఆసిఫాబాద్  జిల్లా  విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహించారు. గతంలో నిజామాబాద్ డైట్ కళాశాలలో...

టిఎన్జీవో జిల్లా అధ్యక్షులుగా నాశెట్టి సుమన్ కుమార్ ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆదేశానుసారం, నాంపల్లి లోని టీఎన్జీవో కేంద్ర సంఘ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన నిజామాబాద్ టిఎన్జీవో అత్యవసర...

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip