📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బతుకమ్మ, బాల్కొండ, మెండోరా: మెండోరా మండల కేంద్రంలో సావెల్ సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ రాజారెడ్డి ప్రారంభించారు. వేంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో వారి కొనుగోలు...

ముగ్గురి ప్రాణాలు కాపాడిన డయల్ 100

బతుకమ్మ,మెండోరా:బాల్కొండ కి చెందిన తన భర్త కేదార్ చిత్రహింసలు పెడుతుండటంతో భరించలేక జీవితంపై విరక్తి చెందిన కుందారపు స్రవంతి (32) తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ లో దూకి...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : భీంగల్ మండలం బడా భీంగల్, చెంగల్, బాబాపూర్, పల్లికొండ తదితర గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం...

రూ.2.50లక్షల ఎల్ వోసీ అందజేత

ఏర్గట్ల, బతుకమ్మ: వెన్ను నొప్పితో బాధపడుతున్న తడపాకల్ గ్రామానికి చెందిన మహ్మద్ హిమామ్ కు చికిత్స కోసం రూ.2.50లక్షల ఎల్ వోసీని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి అందజేశారు....

శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాడండి

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  శాస్త్రీయ విద్య సమ సమాజ స్థాపనకై, ఆధిపత్య, అనువాద,  విద్యా కాషాయకరణను వ్యతిరేకించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ గిరిరాజ్ కళాశాలలో...

వ్యవస్థలో మార్పు కోసమే మండలి ఎన్నికల్లో పోటీ

. ఎమెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ: వ్యవస్థల్లో మార్పు రావాలని కోరుకుంటూ కూర్చుంటే రాదని, ప్రత్యక్ష ప్రయత్నం ద్వారానే అది సాధ్యమని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ అన్నారు....

వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం...

 సెపక్ తక్రా రాష్ట్ర ఉపాధ్యక్షుని సన్మానించిన జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆదివారం హైదరాబాద్ ఫాతే మైదాన్ లో జరిగిన తెలంగాణ సెపక్ తక్రా రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర ఉపధ్యక్షులు గా ఏక గ్రీవం గా ఎన్నుకోబడ్డ జిల్లా సెపక్ తక్రా...

నగదు రహిత వైద్యాన్ని అందరికీ అందించాలి

నిజామాబాద్, బతుకమ్మ: తమ డిమండ్ లను నెరవేర్చాలని రాష్ర్ట ప్రభుత్వ  పెన్షనర్లు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  మంగళవారం ధర్నా నిర్వహించారు....

నాన్చివేత ధోరణి సరికాదు

. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, బతుకమ్మ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నాన్చివేత ధోరణి సరికాదని, ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip