📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

ఏర్గట్ల కస్తూర్బా గాంధీ పాఠశాల తనిఖీ

బతుకమ్మ,ఏర్గట్ల:  కస్తూర్బా గాంధీ పాఠశాల ను ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి ఆర్మూర్ డి ఎల్ పి ఓ శివకృష్ణ సోమవారం తనిఖీ చేశారు.  మండల ఎంపీ ఓ శివ చరణ్, గ్రామపంచాయతీ...

బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గా టి.జ్యోష్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ...

నమ్మిన వ్యక్తికి ద్రోహం చేసిన ద్రోణవల్లి సతీష్ 

 రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి పై విమర్శల   పోచారం కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఖబర్దార్    కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక బాన్సువాడ , బతుకమ్మ : రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తికి పోచారం...

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతుల సమావేశం

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని రైతులందరూ  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా రైతు కిసాన్ సంఘ్ గ్రామ...

వారు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారు?

నిజామాబాద్, బతుకమ్మ: సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసులు ఎలా అవుతారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆర్ నాంపల్లి ప్రశ్నించారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో...

రిజర్వేషన్ల రద్దు కుట్రను ఖండిస్తున్నాం

నిజామాబాద్, బతుకమ్మ: మాల, మాదిగలను విడదీసి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని, సుప్రీం కోర్టు తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్...

పదేళ్లలో తెలంగాణలో 650 కిలోమీటర్ల రైల్వే పనులు

. లోక్ సభలో ఎంపీ అర్వింద్ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణలో 2014 నుంచి 2024 నుంచి 650 కిలోమీటర్ల రైల్వే పనులు చేపట్టినట్లు కేంద్ర రైల్వే...

నోషనల్ సీనియారిటీ ఇవ్వాలి

నిజామాబాద్, బతుకమ్మ: హై కోర్టు తీర్పు ప్రకారం నోషనల్ సీనియారిటీ ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు కే కేశవరావును పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లు కోరారు. సోమవారం కేశవరావును మర్యాదపూర్వకంగా కలిసి పలు...

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ : ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  రుద్రూర్, బోధన్ మండల కేంద్రంలో దేవాలయాల బయట, బస్టాండ్ ప్రాంగణంలో ఉంటున్న వృద్ధులకు ఆదివారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధు, ప్రశాంత్...

ప్రణాళికాబద్ధంగా బోధించండి

నిజామాబాద్, బతుకమ్మ: వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు మిగిలిన 95 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా పాఠాలు బోధించి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip