📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

కోడే దూడలకు గడ్డి వితరణ

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు కేంద్రంలోని దక్షిణ కాశిగా పిలువబడే శ్రీ సిద్ధ రామేశ్వర దేవస్థానంలో ఉన్న కోడే దూడలకు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి సంబంధించిన మంగలి బాబు పోచమ్మర బాబు టప్ప...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

 తహసీల్దార్ తారాబాయి రుద్రూర్, బతుకమ్మ  : పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని రుద్రూర్ మండల తహసిల్దార్ తారాబాయి అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్దాపూర్, సులేమాన్ నగర్ గ్రామాలలో...

విద్యార్థులకు నోటు బుక్ లు పంపిణీ 

బతుకమ్మ, మద్నూర్:అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది అని అంటారు. జుక్కల్ మండలంలోని నాగల్గావ్ గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు నోటు బుక్ లు అందించారు. విద్యార్థులకు విద్యతో పాటు...

బదిలీ అయిన పాఠశాల అటెండర్ కు ఘన సన్మానం

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో దాదాపు 18 సంవత్సరాల పాటు అమూల్యమైన సేవలు అందించి, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ పాఠశాలకు బదిలీ పై వెళ్లిన  సంజీవమ్మ కు పాఠశాల తరుపున ఘన సన్మానం...

కార్తీక మాసం ముగింపు 

బతుకమ్మ పిట్లం :  పిట్లం మండలంలోని రామలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం ముగింపు  మార్గశిర మాసం తొలి పాడ్యమి సందర్భంగా ఉదయం నుంచి రామేశ్వరాలయంలో అర్చనలు అభిషేకాలు జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద...

గాలి కాలుష్యాన్ని నియంత్రించండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గాలి కాలుష్యాన్ని నియంత్రించాలని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వినీత్ రెడ్డి అన్నారు. జాతీయ గాలి...

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలో సోమవారం మొత్తం 26 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు, అనారోగ్య భారినపడిన...

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

 బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి...

విద్యుత్ ప్రజావాణికి అధికారులు డుమ్మా 

 బతుకమ్మ పిట్లం :  పిట్లం మండల కేంద్రంలోని అసిస్టెంట్ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రతి సోమవారం విద్యుత్ విద్యుత్ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిబంధన ఉంది. అయినప్పటికీ ప్రతి సోమవారం...

4 నుంచి జాగృతి సమీక్షాసమావేశాలు

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ జాగృతి సమీక్షాసమావేశాలను ఉమ్మడి జిల్లాల వారీగా 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 4న వరంగల్, నిజామాబాద్, 5న...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip