27.5 C
Hyderabad
Friday, July 31, 2026

జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ మండల కో ఆర్డినేటర్ నియామకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : టీపీసీసీ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని అన్ని మండలాలకు కో ఆర్డినేటర్ లను డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నియమించారు.

More articles

Latest article