నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొందిన స్పెషల్ బ్రాంచి ఏసీపీ శ్రీనివాస్ రావు సీపీ సాయిచైతన్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి ఓ మొక్కను అందజేయగా ఆయన అభినందించారు.
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొందిన స్పెషల్ బ్రాంచి ఏసీపీ శ్రీనివాస్ రావు సీపీ సాయిచైతన్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి ఓ మొక్కను అందజేయగా ఆయన అభినందించారు.