25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సీపీని కలిసిన అదనపు డీసీపీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొందిన స్పెషల్ బ్రాంచి ఏసీపీ శ్రీనివాస్ రావు సీపీ సాయిచైతన్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి ఓ మొక్కను అందజేయగా ఆయన అభినందించారు.

More articles

Latest article