30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పుష్కర ఘట్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని  కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర ఘాటును అడిషనల్ డీసీపీ బసవరెడ్డి గురువారం సందర్శించారు. పుష్కర ఘాట్ లోని అతిపురాతన శివాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట బోధన్ ఏసీసీ శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ సాయన్నఉన్నారు.

Additional DCP Baswar Reddy visited Pushkara Ghat

More articles

Latest article