24.6 C
Hyderabad

ఏసీబీకి చిక్కిన కాప్రా ఏఈఈ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : కాప్రా ఏఈఈ లక్షా 20వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీ ఏఈఈ స్వరూప ఓ కాంట్రాక్టర్ ను రూ.1.50లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం కాంట్రాక్టర్ నుంచి లక్షా 20వేలు లంచంగా తీసుకుంటుంగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈఈ స్వరూపను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

More articles

Latest article