27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పెళ్లింట తీవ్ర విషాదం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండు రోజుల్లో పెళ్లి రోడ్డు ప్రమాదంలో వరుడి తండ్రి దుర్మరణం

 లింగంపేట, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లాలో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి వద్ద దుర్గయ్య బైక్ ని లారీ ఢీ కొట్టగా అతను  అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో షేట్ పల్లి లో పెళ్ళింట విషాద చాయలు అలుముకున్నాయి. దుర్గయ్య కొడుకు రెండు రోజుల్లో ఉండగా  సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో  దుర్మరణం చెందడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీ ని ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article