26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రాజ్యసభకు రెండు నామినేషన్ల దాఖలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నామినేషన్లను వేసిన అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డి

 

. . . పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

Two nominations filed for Rajya Sabha

 

శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు గా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి లు నామినేషన్ ధాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు స్వయంగా పాల్గొన్నారు. గురువారం నామినేషన్ దాఖాలు ఉండగా రెండు ప్రతిపాదనలు వచ్చాయి. అవి ఏకగ్రీవం కావడం లాంఛనమే.

 

Two nominations filed for Rajya Sabha

 

More articles

Latest article