27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

 రోడ్డు ప్రమాదంలో జిమ్ ట్రైనర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, బతుకమ్మ :  సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ బస్ డిపో వద్ద ఆదివారం స్కూటీని  ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈఘటనలో ఉమా మహేశ్వరి (26) అనే జిమ్ ట్రైనర్ మృతి చెందింది. జిమ్ ట్రైనర్ మృతి  చెందడంపై  స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

More articles

Latest article