24 C
Hyderabad
Sunday, August 2, 2026

 సీఐడీ విచారణకు హాజరైన సినీ నటి మంచు లక్ష్మి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో  సినీ నటి మంచు లక్ష్మి  సీఐడీ విచారణకు హాజరయ్యారు.  ఈ కేసులో ఇప్పటికే శ్రీముఖి, నిదీ అగర్వాల్, సన్నీ యాదవ్, అమృత చౌదరి, టేస్టీ తేజా, రానా, ప్రకాష్ రాజ్ లను విచారించి వారి నుంచి సీఐడీ స్టేట్మెంట్ తీసుకుంది.  వారి బ్యాంక్ లావాదేవీలపైనా సీఐడీ అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article