27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గుంతల రోడ్లపై వరినాటు వేసి నిరసన

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డిలోని ఆశోక్ నగర్ కాలనీలో ..

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని ఆశోక్ నగర్ లో కాలనీవాసులు గుంతల రోడ్లలో నీరు నిలువడంతో సోమవారం వరినాట్లు వేసి నిరసన తెలిపారు. గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలని ఈసందర్భంగా కాలనీవాసులు డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Protest by planting rice on potholed roads

More articles

Latest article