27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమర్‌నాథ్‌ యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.  తొలి విడతలో భాగంగా జమ్మూ నుంచి 5,880 మంది యాత్రికులు బయలుదేరారు. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో యాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

More articles

Latest article