వెబ్ న్యూస్, బతుకమ్మ : అమర్నాథ్ యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా జమ్మూ నుంచి 5,880 మంది యాత్రికులు బయలుదేరారు. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో యాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
