27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డుపై ధర్నా చేశారు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More articles

Latest article