ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
ఆర్మూర్, బతుకమ్మ: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డుపై ధర్నా చేశారు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article