వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎన్నికల్లో ఓటమి భయంతోనే డీలిమిటేషన్ విషయంలో డీఎంకే పార్టీ రాద్ధాంతం చేస్తుందని బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు. డీలిమిటేషన్ తో తమిళనాడు రాష్ట్రానికి కొంత మేర మాత్రమే నష్టం జరుగుతుందన్నారు. తమిళనాడు మినహా దేశంలో ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు.