26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గవర్నర్ ను కలిసిన గడుగు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాష్ర్ట రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో గవర్నర్ ను కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా ఉన్నారు.

More articles

Latest article