ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
గవర్నర్ ను కలిసిన గడుగు
హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాష్ర్ట రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో గవర్నర్ ను కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా ఉన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article