27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

Must read

📰 Generate e-Paper Clip

వరంగల్, బతుకమ్మ : మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గురువారం వరంగల్‌లో మల్టీ జోన్‌-1 ఐజీ ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక మిలీషియా కమాండర్ ఉన్నారు.

14 Maoists surrender

More articles

Latest article