25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు

Must read

📰 Generate e-Paper Clip

గజ్వేల్ , బతుకమ్మ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు యూరియా స్టాక్ వస్తుందని తెలిసి  రైతులు మంగళవారం ఉదయాన్నే తరలివచ్చారు. క్యూలైన్లో గొడవ జరగడంతో మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. ఈఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

 

More articles

Latest article