24 C
Hyderabad
Sunday, August 2, 2026

కత్తితో పొడిచి భార్య హత్య

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిజాంసాగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా నర్సింలు అనే వ్యక్తి తన భార్య మహేశ్వరిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. నర్సింలు పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 

More articles

Latest article