25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నిల్చున్న వారిని ఢీకొన్న వాహనం : ఇద్దరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బీబీనగర్, బతుకమ్మ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని.. అక్కడే నిల్చుని ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మరణించింది. వాహనంలోని ముగ్గరికి గాయాలు కావడంతో భువనగిరి ఆస్పత్రికి తరలించారు.

More articles

Latest article