24 C
Hyderabad
Sunday, August 2, 2026

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బేల మండలం సాంగ్డి,  సొంఖేశ్ లో పిడుగులు పడ్డాయి. ఈపిడుగు పాటుకు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article