24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ చీఫ్ కవిత

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లను కల్పించాలని రైల్ రోకో చేపట్టిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కోర్టుకు హాజరయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28 న కామారెడ్డి లో కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు రైల్ రోకో చేపట్టగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు ఈ నెల 12 న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో గల సికింద్రాబాద్ సెకండ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

 

TRS chief Kavitha appears in court in rail roko case

More articles

Latest article