బతుకమ్మ,ఆర్మూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని వెల్మల్, మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి ...
తహసీల్దార్ కు విండో చైర్మన్ వినతిపత్రం అందజేత
బతుకమ్మ, నవీపేట్ : ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయాలని కోరుతూ బినోల విండో చైర్మన్ మగ్గరి హన్మాండ్లు శుక్రవారం నాడు తహశీల్దార్ వెంకట్...
మాక్లూర్, బతుకమ్మ: ధాన్యాన్ని గత పదిరోజులుగా ఆరబోస్తున్న రైతులకు ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ర్ట నాయకుడు...