బతుకమ్మ,ముప్కాల్ : ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో ఎండ కాలం ను దృష్టిలో ఉంచుకొని జంగం పోశెట్టి కుమార్తె మమత జ్ఞాపకార్థంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ముప్కాల్ మండల ఎస్సై రజినీకాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో...
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ప్రధాన బస్ స్టేషన్ లో మార్వాడి యువ మంచ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ఆనంద్ చలివేంద్రం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు,...